Tags :singidi sports

Breaking News Slider Sports Top News Of Today

బూమ్రాకు విశ్రాంతి

ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుండి కాన్పూర్ వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలో కివీస్ , ఆసీస్ జట్లతో సుధీర్గ టెస్ట్ సీరిస్ లు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే మరోవైపు కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించనున్నది అని పిచ్ మేకర్స్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పస తగ్గిన విరాట్ కోహ్లీ

టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం . ఆయన క్రమక్రమంగా తన మొమెంటం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా ది గ్రేట్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొత్తం వికెట్లను కోల్పోయి 376పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకు ఆలౌట్ చేసింది.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ మూడు వికెట్లకు ఎనబై ఒక్క పరుగులను చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లను సాధించాడు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

యశస్వీ జైస్వాల్ రికార్డు

టీమిండియా జట్టుకు చెందిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఏకంగా దిగ్గజాల సరసన నిలిచాడు. తొలి పది టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డును నెలకొల్పాడు. బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్కు టేలర్ (1,088)ను ఆధిగమించాడు. ఈ జాబితాలో బ్రాడ్ మన్ (1,446) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఎవర్టన్ వీక్స్ (1,125 పరుగులు), […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండీయా ఆలౌట్

బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More

Sticky
Breaking News Slider Sports

టీమిండియా సీక్రెట్ బయటపెట్టిన ద్రవిడ్

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా అత్యంత శక్తివంతమైన జట్టుగా మారడానికి వెనక ఉన్న సీక్రెట్ ను బయట పెట్టారు. ఓ కార్యక్రమంలో ద్రావిడ్ మాట్లాడుతూ ” నేడు టీమిండితయా క్రికెట్ అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకుంది. దేశనలుమూలాల నుండి మంచి ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణం.. మేము ఆడే సమయంలో కేవలం ప్రధాన నగరాల నుండే క్రికెటర్లు వెలుగులోకి వచ్చేది. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా జట్టు ప్రకటన

బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ కు ఈసారి జట్టులో స్థానమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టారు.ఈ నెల 19న చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),జైశ్వాల్,శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జురెల్, రవీంద్ర అశ్విన్ , […]Read More

Breaking News Slider Sports

అదరగొట్టిన ఆయుష్ బదోని

ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ అయిన ఆయుష్ బదోని కేవలం 55బంతుల్లో 19సిక్సులతో 165పరుగులు చేసి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు.. పంతొమ్మిది సిక్సులతో టీ20 ల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా బదోని నిలిచారు. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు సిక్సుల వీరుడు క్రిస్ గేల్ (18)పేరిట ఉండేది.. అలాగే ఈ ఫార్మాట్ లో ఇది మూడో హైయిస్ట్ వ్యక్తిగత స్కోర్ కావడం మరో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

BCCI నూతన కార్యదర్శిగా జైట్లీ తనయుడు

బీసీసీఐ నూతన సెక్రటరీగా దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ నియామకం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ అధ్యక్షపోస్టుకు నామినేషన్ వేయనున్నరు. జైషా స్థానంలో రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవ్వడానికి రూట్ క్లియర్ అయింది. రోహన్ జైట్లీ ప్రొఫెషనల్ లాయర్ .. ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు జైషాకు సైతం మెజార్టీ మద్ధతు ఉన్నట్లు క్రీడా రంగంలో […]Read More

Breaking News Slider Sports

బంగ్లా కు ఆధిక్యం

పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ముష్పీకర్ రహీమ్ (193,341బంతుల్లో 22*4,1*6), అద్భుత శతకంతో సాధించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది బంగ్లాదేశ్ . ఓవర్ నైట్ స్కోర్ 316/5 తో నాలుగో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పీకర్ (ఒవర్ నైట్ 55) 11వ శతకంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. […]Read More