Tags :singidi news

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ శుభవార్త.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్తను తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు. . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇంకా పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వాలని ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈనెల 25న మళ్లీ తెలంగాణ క్యాబినెట్ భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సుధీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ’ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు పంతొమ్మిది సార్లు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈరోజు గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సుధీర్ఘంగా భేటీ అయింది.భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాబినెట్ లో చర్చించిన పలు అంశాల గురించి సవివరంగా వివరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను […]Read More

Breaking News Slider Sports Top News Of Today

లార్డ్స్ మైదానంలో మెరిసిన నితీష్ కుమార్ ..!

ఇంగ్లాండ్ జట్టుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు టీమిండియా ఆటగాడు, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23)ను అవుట్ చేయగా , అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఇద్దరూ ఓపెనర్లు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇవ్వడం విశేషం. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కీలక సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం KCR కు వైద్య పరీక్షలు పూర్తి..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈరోజు గురువారం ఉదయం పదకొండున్నరకు చేరిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. దీంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదే నెల మూడో తారీఖున […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రిషబ్ పంత్ కు గాయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఫీల్డింగ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది.కీపింగ్ చేస్తుండగా బాల్ అతడి వేలుకి బలంగా తగిలింది. దీంతో ఫిజియోథెరఫి వచ్చి రిషభ్ పంత్ వ్రేలికి ట్రీట్మెంట్ చేశారు.అయినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కింగ్ కీపింగ్ […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

“ఫోన్ ట్యాపింగ్ ” పాపం ఆయనదే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న శనివారం విచారించారు. విచారణలో ప్రణీత్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావును సాయంత్రం నాలుగంటల వరకు సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ పాపం […]Read More

Breaking News Health Slider Top News Of Today

‘108’ కి గుడ్ బై..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర నంబరు 108 ఇకపై పని చేయదా..?. ఎమర్జెన్సీ సేవల కోసం ఈ నంబరుకి కాల్ చేయాల్సిన పని లేదా..?. ఈ నంబరు స్థానంలో సరికొత్త నంబర్ అమల్లోకి వచ్చిందా..?. అవును 108 స్థానంలో 112నంబర్ ను పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలకు మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటివరకు 112తో పాటు108 నంబర్ కూడా అత్యవసర సేవలకు వాడటం తెల్సిందే. నిన్న శనివారం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాళేశ్వరం కమీషన్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ బిగ్ షాకిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు రేవంత్ రెడ్డి సర్కారుకి లేఖ రాసింది. తాజాగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ కార్యాలయానికి పిలిచి మరి విచారించింది. ఆ తర్వాత కూడా గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మళ్లీ లేఖ రాసిన […]Read More