Tags :singidi news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నేడే రెండో వన్డే-కోహ్లీ ఎంట్రీ ఎలా.!

ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

థమన్ కు వెన్నుపోటు..!

వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఎలా ఎవరూ తనను ఇబ్బందులకు గురి చేశారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కున్నాడు . ఇలా పలు అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ థమన్ తెలిపారు. ఆ ఇంటర్వూలో ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరించారు. థమన్ మాట్లాడుతూ’నా కెరీర్లో నేను ఎంతోమందిని […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణమైన ఓ కొడుకు పగ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది దాదాపు ఇరవై ఏడు వసంతాల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెల్సిందే. మరోవైపు ఆప్ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాల్లోనే విజయడంకా మ్రోగించింది. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనిష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ అగ్రనేతలు సైతం ఓడిపోయారు.అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజీవాల్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అవినీతికి పాల్పడి నీతులు చెబుతున్న మాజీ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐదేండ్లు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజలను పీడించుకుని అవినీతి అక్రమంగా సంపాదించిన ఆమెను ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులను ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది..Read More

Breaking News Crime News Telangana Top News Of Today

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. వరంగల్‌ డీటీసీ అరెస్టు

సింగిడి న్యూస్:ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి అరెస్టు చేశారు. హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్‌ ఇంటికి ఉదయం 9 గంటలకు చేరుకున్న అనిశా అధికారులు ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ స్వస్థలమైన జగిత్యాలతో పాటు హైదరాబాద్‌లోని ఆయన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో లా సెట్, ఈ సెట్ షెడ్యూల్ విడుదల

ఈ నెల 25న లాసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్ దరఖాస్తులు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు. మే 25 వరకు జరిమానాతో దరఖాస్తుల స్వీకరణ.Read More

Breaking News International Lifestyle Slider Top News Of Today

భారత విద్యార్ధుల్లో ‘ట్రంప్’ భయం.. !

సింగిడి న్యూస్ : పైసామే పరమాత్మ హై. అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలయితే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతుంది. బంధులు, స్నేహితులు, తెలిసిన వారిదగ్గర పరపతి కూడా పెద్దదవుతుంది. అందుకే ఈ అమెరికా డ్రీమింగ్‌, డాలర్‌ చేజింగ్‌. అయితే ఈ చేజింగ్‌లో చాలా జరుగుతున్నాయి. అమెరికాకు డాంకీ రూట్‌లో వచ్చి యువకులు దొరికిపోతున్నారు. జైళ్లకు వెళ్తున్నారు. దీంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు స్టూడెంట్స్‌ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేస్తూ దొరికిపోవడం జరుగుతోంది. ఇలాంటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు:

బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించిన నేపథ్యం లో కమిషనర్ క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధి లో హంటర్ రోడ్, కాకతీయ యునివర్సిటీ సమీపం లోగల శ్రీ సాయినగర్ కాలనీ వరంగల్ పరిధి మెట్ల బావి ఆరేపల్లి ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరవాసులు భవన నిర్మాణాలు చేపట్టడానికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి […]Read More