ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది అని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎక్స్ వేదికగా అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు […]Read More
Tags :singidi news
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో కోకాపేట లోని తన నివాసంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. […]Read More
గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి.. ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” యూత్ పవర్ ఏంటో మాకు తెల్సు. యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్లంతా ఉన్నత స్థాయికెదిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన […]Read More
మొయినాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్ పరిధిలోని కోళ్ల పందేల కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఈ పందేంలో బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు పాల్గోన్నారు అని వార్తలు వచ్చాయి.దీనిపై సదరు ఎమ్మెల్సీ సైతం క్లారిటీచ్చారు. తాజాగా ఈ కోళ్ళ పందేంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు ..తెలంగాణ రాష్ట్ర […]Read More
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వంశీని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీర్ని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అంశంపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ […]Read More
త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More
చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More
బుధవారం పోలీస్ కమాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. గతంలో మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలని తమ క్యాడర్ కు.. నాయకులకు సూచించారు. తీరా నిన్న బుధవారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మీడియా సమావేశంలో కులగణనపై రీ సర్వే చేస్తాము. దీనిపై వచ్చేనెలలో జరగనున్న […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కొడంగల్ కేంద్రంలో కాంగ్రెస్ నుండి పలువురు నేతలు.. కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు బొంరాస్పేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికీ చేరారు. వీరందరికీ మాజీ […]Read More
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్..!
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దక్షిణాది రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కౌంటరిచ్చారు. ఆ ప్రకటనలో మాజీ మంత్రి హారీష్ రావు స్పందిస్తూ ” జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే ‘చోటీ సోచ్’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవ మానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. […]Read More