బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ హరీష్ రావు ముఖ్య నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు..పలువురు ప్రముఖులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు […]Read More
Tags :singidi news
ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు జిల్లాలోని ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో మండల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ ఎంపీపీ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మట్ట జనార్దన్ రెడ్డి-రమాదేవి దంపతుల కుమారుడు గోపీనాథ్ రెడ్డి-చందన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. డిప్యూటీ […]Read More
రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తెనాలిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. […]Read More
తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది..!
ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న బసవ రామ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి అని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని, నా సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ని నిర్వహిస్తున్నారు.. వారి తల్లిదండ్రుల పేరుతో వీరిద్దరూ ప్రజలకు సేవ చేస్తున్నారు.. జనసేన […]Read More
న్యూజిలాండ్, ఆక్లాండ్లో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు…!
తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు భారత్ రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదినోత్సవం ఫిబ్రవరి 16, 2025న జరుపుకోబడుతోంది.న్యూజిలాండ్, ఆక్లాండ్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమం న్యూజిలాండ్ బీఆర్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు రామా రావు, కిరణ్ పొకల, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాశ్, మరియు న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు బీఆర్ఎస్ న్యూజిలాండ్ సీనియర్ నాయకుడు కళ్యాణ్ […]Read More
లండన్ : వృక్షార్చనలో FDC మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ..!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో కుటుంబసమేతంగా పాల్గొని లండన్ లో మొక్కని నాటిన ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ. కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో […]Read More
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం వేడుకల వేదిక తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఏర్పాట్లను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ […]Read More
ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించిన ఆడబిడ్డకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయలులు ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.అసలు విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా, భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి […]Read More
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ నాపక్కనున్నవాళ్లే నా పని నన్ను చేసుకోనీవ్వడం లేదు. ఎంతసేపు వాళ్లకు నాకుర్చీపైనే ఆశ. నేను ఎవర్ని పట్టించుకోను. రాహుల్ గాంధీ అప్పజెప్పిన బాధ్యతను ఎంత కష్టమైన నెరవేరుస్తాను . కులగణన అనేది రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్టు. ఎవరెన్ని కుట్రలు చేసిన. కుతంత్రాలు పన్నిన దాన్ని వందకు వందశాతం పూర్తి చేస్తాను. బీసీలకు న్యాయం చేస్తానని అన్నారు. అయితే మరి సీఎం […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.. బీజేపీ మద్ధతు తీసుకోని బీసీ కులగణన చేశారా అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మోదీ పుట్టుకతోనే బీసీ. రాహుల్ గాంధీది ఏ కులం .. […]Read More