Tags :singidi news

Breaking News International National Slider Top News Of Today

గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!

గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల నుండే రక్తమే వస్తుందా..?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైకులో చెప్పాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ మన పార్టీ నేతలు.. కార్యకర్తలు మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎంపీలు చెడునేమో మైకులో చెబుతున్నారు. మంచినేమో చెవిలో చెబుతున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాము. ఐదోందలకే గ్యాస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్తను తెలిపింది. ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఎనిమిది పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలో మహిళాదినోత్సవం రోజు పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వం. మొత్తం ఈనెల 8న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నరు. రాష్ట్రంలో ఉన్న పలు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను అందజేయనున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

శిష్యుడుపై వేటు ఒకే .. మరి గురువు సంగతేంటీ..?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ ఘటనపై లేకపాయే..!

ఎస్ఎల్బీసీ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని నేటికి దాదాపు పది రోజులు కావోస్తుంది. ఇంతకూ ఆ కార్మికులు ప్రాణాలతో ఉన్నారో..? లేరో.. కనీసం సమాచారం లేదు. పోనీ ఆ ఘటనలో ఎంత పురోగతి ఉందో ఇంతవరకూ ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ఆ ప్రాజెక్టుని నిర్మించే కాంట్రాక్టర్ ఏమో ఎనిమిది మంది ప్రాణాలతో లేరని చెప్పారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ మంత్రేమో నాకు తెల్సి వాళ్లు బతికి ఉండే అవకాశం లేదని చెప్పేశారని ఓ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరికీ ఆదర్శం..!

ఇన్నేండ్ల మన స్వాతంత్ర భారతంలో పదవుల కోసం పార్టీలు మారినవాళ్ళను చూసినము. అధికారం కోసం పార్టీల మారినవాళ్లను చూసినము. అఖరికి అనుకున్నది సాధించడానికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిన వాళ్ళను చూసినము. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం తన గురించి కాదు.. తనకు దక్కాల్సిన పదవుల గురించి కాదు ఏకంగా జిల్లా అభివృద్ధి కోసం తన ఎమ్మెల్యే గిరినే వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఆయనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జనఔషధి కేంద్రాలలో మందులు కొనుక్కోండి..

“ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన” కార్యక్రమంలో భాగంగా “జన ఔషధీ దివస్- 2025″ పేరిట మార్చి ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు”జన చేతన అభియాన్ పాదయాత్ర” కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్ లో జన ఔషధీ మెడికల్ షాప్ దగ్గర నుంచి ఈ పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జనఔషధి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ.!

‘‘బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ అర్దం !’’ అని బడ్జెట్‌ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ… లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించిందని చిన్న శ్రీను పేర్కొన్నారు. సూపర్‌ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చిత్తూరులో సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం 10 సూత్రాల అంశంపై ఆయా ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నరు. రామానాయుడు పల్లెలో సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశంలో పాల్గోని పార్టీ కార్యక్రమాలపై.. కార్యకర్తలు.. నేతల గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీజేపీ ఢిష్యూం ..ఢిష్యూం.!

తెలంగాణలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న వరంగల్‌ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్​పోర్ట్​ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.. దీంతో క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.. మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ మాదంటే […]Read More