ఈ నెలలో ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున జనసేన నేత.. ప్రముఖ నటుడు నాగబాబు పేరును ఖరారు చేసింది. కూటమి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన పార్టీ ప్రకటించింది. నిన్నటి వరకూ నాగబాబును పెద్దల సభ రాజ్యసభకు పంపాలని చూసిన కూటమి పార్టీ తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం.Read More
Tags :singidi news
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఐసీసీ నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి సారథిగా రోహిత్ శర్మ నిలిచారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును రోహిత్ శర్మ ఫైనల్ కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ కప్ .. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. […]Read More
తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు సంబంధించి వెబ్సైట్ https://yipschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్సైట్తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్ను విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సైనిక్ స్కూల్ […]Read More
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గనుల శాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ (ITI) ను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) గా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి కార్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను […]Read More
వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో […]Read More
తీన్మార్ మల్లన్న సస్పెండ్ – మున్నూరు కాపు నేతల భేటీ..!
తెలంగాణలో హాట్టాపిక్గా మున్నూరు కాపు నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి. మాజీ ఎంపీ అయిన వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గోన్నారు. ఈ భేటీ సందర్భంగా త్వరలోనే బల ప్రదర్శనకు సిద్ధమవ్వాలని మున్నూరు కాపు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అన్యాయం జరిగిందని పలువురు మున్నూరు కాపు నేతలు తమ తమ అభిప్రాయాన్ని […]Read More
తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ అన్ని మల్టీఫ్లెక్సీ థియేటర్లకు పదహారు ఏండ్ల లోపు పిల్లలను సైతం అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత జనవరి నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలను ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు […]Read More
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “సీఎం రేవంత్పై మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సహనం, అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నాను. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నాలుగోందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే […]Read More