పుష్ప , పుష్ప – 2 పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సూపర్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బన్నీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమా సినీ ప్రేక్షక దేవుళ్లందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అంటున్నారు ఆ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేప […]Read More
Tags :singidi news
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్ట్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి కాకాణిపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసిన కానీ క్వార్ట్జ్ తరలించారని కాకాణిపై పిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గోవర్ధన్ రెడ్డి ఏ4గా చేచారు. […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూశారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హుస్సేణీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కు కేరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ ,కరాతే, కిక్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఉగాది రోజు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన కేసీ వేణు గోపాల్, మల్లిఖార్జున ఖర్గే లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ […]Read More
మంత్రి పదవి రాకపోతే బీఆర్ఎస్ లోకేళ్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు నిన్న సోమవారం అత్యవసరంగా హస్తీనాకు బయలు దేరి వెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ ఉగాది పండుగక్కి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నామినేటేడ్ పోస్టుల భర్తీకి […]Read More
మా ప్రభుత్వంలో భారీ అవినీతి- కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు అవినీతి జరుగుతుంది. ఇప్పటివరకూ తెచ్చిన లక్ష యాబై వేల కోట్ల రూపాయల అప్పులను సైతం అధికార పార్టీ నేతలు పంచుకోవడానికి.. ఢిల్లీకి పంపడానికి వినియోగించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరేవిధంగా అదే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జయశంకర్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా? వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. మహిళలని చూడకుండా,బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని […]Read More
ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ […]Read More