Tags :singidi news

Breaking News International National Slider Top News Of Today

భారత్ కు పాక్ కౌంటర్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద కార్యాకలపాల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ బలగాలు ఆపరేష సిందూర్ పేరుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన కూడా చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ” ఆపరేష సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider

రజనీకాంత్ పై మంత్రి లోకేశ్ అసక్తికర వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సూపర్ స్టార్ , స్టార్ హీరో రజనీకాంత్ కు ఎంతో అనుబంధం ఉన్నదనే సంగతి అందరికి తెలిసిందే. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చల విఫలం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇండ్లను కట్టుకునేవారికి శుభవార్త..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున నూటపంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై […]Read More

Breaking News Movies Slider Top News Of Today

టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More

Bhakti Breaking News Lifestyle Slider Top News Of Today

రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్ సోదర సోదరిమణులకు ఎంతో ప్రీయమైన పండుగ. అయితే రాఖీ పండుగను ఎప్పటివరకు ఉంచుకోవాలనేది ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతుంది. రాఖీ సందర్భంగా సోదరి కట్టిన రాఖీని దసరా పండుగ వరకు ధరించడం మంచిదని వేదపండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా రాఖీని ధరించాలని వారు సూచిస్తున్నారు. ఆ తర్వాత దానిని నీళ్లు పారుతున్న నదిలో లేదా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తన గురించి ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు వేతనాలను ముప్పై శాతం పెంచడమే కాకుండా తమ డిమాండ్లను నెరవేర్చాలని టాలీవుడ్ నిర్మాత మండలిని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రాష్ట్రసమితి పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భవిష్యత్తులో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?. సరిగ్గా మూడేండ్ల తర్వాత జరగబోయే ప్రత్యేక్ష సార్వత్రిక లోక్ సభ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండనున్నారా ..?. అంటే తాజాగా మీడియాతో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అవుననే సమాధానం వస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రాజకీయంగా […]Read More

Breaking News Gallery Slider Top News Of Today

హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.Read More