ఏపీలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధానమంత్రి నరేందర్ మోదీ అభినందించారు.. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను ఎవరైన గుర్తిస్తే ఆశ్చర్యపోతారు.. టైగర్ ట్రాకర్స్ గా వారు పని చేస్తున్నారు.. వన్య ప్రాణుల ప్రతి చిన్న కదిలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు.. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యరిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ మరోమారు […]Read More
Tags :singidi news
అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” గత రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు.. స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారు.. కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చాయి . అధికారం పోయిందన్న […]Read More
మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలు కు వెళ్లడం ఖాయం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని తప్పు లేదు.. చేయని కుంభకోణం లేదు.. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది.. వైసీపీ […]Read More
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా ఇటీవల లక్ష లోపు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైంది.. ఇందులో భాగంగా రేపు మంగళవారం రెండో దశలో రుణమాఫీ ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైంది.. దీంతో రూ .లక్ష యాబై వేల లోపు రుణాలను మాఫీ చేయడానికి అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులను రేపు జమచేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే లక్ష […]Read More
వెనిజుల అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ యూనైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడురో మరోసారి విజేతగా నిలిచారు.. అధికారంగా నికోలస్ ను వెనిజుల అధ్యక్షుడిగా ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఈ ఎన్నికల్లో నికోలస్ కు యాబై ఒక్క శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ కు నలబై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి.Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి జనసేన నాయకుడు… ప్రముఖ నటుడు నాగబాబు అండగా నిలిచారు.. చదవడానికి వింతగా ఉన్నా కానీ ఇదే నిజమండోయ్.. అలా అని నాగబాబు ఏమి రాజకీయంగానో.. పార్టీ మారి వైసీపీలో ఏమి చేరడం లేదు.. అసలు సంగతి ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగిన సంఘటన మనకు గుర్తు ఉండే ఉంటది.. […]Read More
ప్రముఖ సెర్చ్ ఇంజన్ ఆప్షన్ గూగుల్ సంస్థపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.. ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ సంస్థ జోక్యం చేసుకుంటుంది.. రిపబ్లిక్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ సంస్థ ఏమైన నిషేధం విధించిందా..?అని ప్రశ్నించారు. గూగుల్ లో డోనాల్డ్ అని టైప్ చేసి చూస్తే సజెషన్లో డోనాల్డ్ డక్,డోనాల్డ్ రీగన్ అని వస్తున్నది.. ఆ స్క్రీన్ షాట్లను షేర్ […]Read More
మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం వచ్చే నెల ఒకటో తారీఖున సమావేశం కానున్నది… ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ రెండో తారీఖుతో ముగియనున్న సంగతి తెల్సిందే.. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో పలు అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అంతేకాకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపు రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఆ అంశం గురించి సుధీర్ఘ చర్చ ఉండబోతున్నట్లు […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరుతుంది. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సహచర ఎమ్మెల్యేలను కొనబోయి నారా చంద్రుడు పంపిన నోట్ల సంచులతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు.. ముమ్మాటికి మా కేసీఆర్ హారిశ్చంద్రుడే.. అందుకే పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం కోట్లాడి […]Read More