Tags :singidi news

Slider Telangana

సినారే తెలుగు జాతికి గర్వకారణం

తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలుగు సాహితీ లోకానికి సినారె గారు చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు వారి పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సీఎం పాల్గొన్నారు.శ్రీమతి సుశీల నారాయణరెడ్డి […]Read More

Slider Telangana

రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు

స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తొలి విడతలో రూ.1లక్షలోపు రుణాలు మాఫీ, రెండో విడతలో రూ.1.50లక్షల లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి సర్కారుకు తీన్మార్ మల్లన్న షాక్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కారణం అని అందరికి తెల్సిందే.. క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై.. ఆ పార్టీలోని నేతల గురించి ఉన్నది లేనిది ప్రచారం చేస్తూ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ & టీమ్ పై వ్యతిరేకత రావడానికి తనవంతు పాత్ర పోషించాడు.. ఇదే సంగతి తీన్మార్ మల్లన్న కూడా పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు.. తాజాగా బీసీ కులగణన గురించి […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టీస్ మదన్ బీ లోకూర్

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెల్సిందే. అయితే మొదట్లో కమిషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ మధన్ బీ లోకూర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు.. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ గా పని చేశారు. పదేండ్లలో […]Read More

Slider Telangana

రేపు తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి నియమించిన సంగతి తెల్సిందే.. రేపు బుధవారం రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హజరు కానున్నట్లు తెలుస్తుంది. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.1957 ఆగస్టు2 న జన్మించిన వర్మ 1990లో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గోన్నారు. 2018-23లో త్రిపుర […]Read More

Business Slider

భారీగా తగ్గిన బంగారం ధరలు

 నేడు బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్‌ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో […]Read More

Slider Sports

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం

 పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో మెడ‌ల్ కొట్టింది . 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య ప‌త‌కాన్ని దక్కించుకుంది. షూట‌ర్ మ‌నూ భాక‌ర్ ఖాతాలో మ‌రో మెడ‌ల్ ప‌డింది. మిక్స్‌డ్ టీమ్‌లో మ‌నూ భాక‌ర్‌తో పాటు స‌ర‌బ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంట‌పై భార‌త షూట‌ర్లు మేటి ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ మెడ‌ల్‌తో షూట‌ర్ మ‌నూ భాక‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. స్వ‌తంత్ర భార‌త్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించిన […]Read More

Andhra Pradesh Slider

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి

ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ […]Read More

Andhra Pradesh Editorial Slider

బెజవాడపై గురిపెట్టిన జనసేనాని-ఎడిటోరియల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More

Slider Telangana

కాంగ్రెస్ సర్కారు కు హరీష్ రావు మాస్ కౌంటర్

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీ లో మాస్ కౌంటర్ ఇచ్చారు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దులపై చర్చలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “పడేండ్ల మాపాలనలో మూడు టిమ్స్ ఆసుపత్రులు కట్టినము.  మేము ఉస్మానియా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కూడా కట్టాలని చాలా ప్రయత్నం చేసాము.. కానీ హైకోర్టు స్టే వల్ల కట్టలేకపోయాము. మా తర్వాత మీరు అధికారంలో వచ్చి […]Read More