కావ్య మారన్ ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ఐపీఎల్ జట్టు ఓనర్.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైతే చాలు క్రికెట్ చీర్ గర్ల్స్ కంటే ముందు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుతో పాటు హైదరాబాద్ అభిమానులను ఉత్తేజపరిచడానికి ముందు ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు కావ్య మారన్. అంతటి పబ్లిసిటీ సాధించిన కావ్య మారన్ నిన్న బుధవారం జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశంలో బీసీసీఐకు ఓ […]Read More
Tags :singidi news
గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము అని అన్నారు మంత్రి సత్యకుమార్. అణగారిన వర్గాల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది. అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ. తన వర్గం కోసం ముప్పై ఏండ్లు పోరాడిన మంద కృష్ణకు శుభాకాంక్షలు. వర్గీకరణకు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు […]Read More
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉంటాయి.. వర్గీకరణ వల్ల విద్య ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఉప కులాలకు ఎంతో లాభం చేకూరుతుంది.. వెంటనే వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. సుప్రీం కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తాము. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్.. ప్రభుత్వం కాంగ్రెస్.. […]Read More
విజిటబుల్స్ లో చాలా మంది తినకూడదు..వాటివైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యేది కాకరకాయ..వంకాయ.. అయితే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.. సహజంగానే కాకరకాయలో విటమిన్లు,మినరల్స్ అధికంగా ఉంటాయి..ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు..కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని ..ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితనాన్ని మెరుగుపరుస్తుంది..చర్మం లోపల […]Read More
చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More
సహాజంగా ఈరోజుల్లో అంతా ఫ్యాషన్ గా పేపర్ ప్లేట్లలో కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో ఇంకో అడుగు ముందుకేసి విస్తరాకుల్లో తినడం మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాము.. అయితే వెండి పాత్రల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయనంటున్నారు వైద్య నిపుణులు.. వెండి పాత్రల్లో తినడం వల్ల వెండి పాత్రల్లో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి.వెండి పాత్రలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.. ఇది శరీరంలో ఉన్న మంటను తగ్గించడంలో […]Read More
దేశంలోని రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల బెంచ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చింది. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉపయోగపడుతుంది.. వర్గీకరణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం ఉంది.. ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి మరి వర్గీకరణకు మద్ధతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. 6:1 మెజార్టీ సభ్యుల మద్ధతుతో తీర్పును […]Read More
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం కూడా రేషన్ కార్డు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వీరికి ఓ శుభవార్తను తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కంగారు పడాల్సిన పనీలేదు. త్వరలోనే అధికారులు ఇండ్లకు వెళ్లి […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం కురుస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. దీనిని ప్రస్తావిస్తూ లోక్ సభ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ లో ప్రవేశపెట్టామని తెలిపారు.. వర్షాలకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ […]Read More
