తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి… బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.. తెలంగాణ భవన్ లో నిన్న గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలైన కానీ మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు పట్టపగలు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావడంలేదు.. ఉదయం ఒక అత్యాచారం సంఘటన జరుగుతుంది.. మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది.. ఇంటికి వచ్చి టీవీ పెడితే ఒకటి రెండు […]Read More
Tags :singidi news
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దొంగల కంటే కుక్కల బెడదా ఎక్కువగా ఉన్నదా అన్నట్లు రోజుకో సంఘటన వెలుగులోకి వస్తుంది.. ఒకేరోజు పన్నెండు మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ పరిధిలోని పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులుగా చేరి చిన్నారులపై దాడి చేస్తున్నాయి అని కాలనీ వాసులు వాపోతున్నారు .. బాలానగర్ పరిధి రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో సుమారు 12 […]Read More
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ బ్యూటీ.. యువతకీ కలల రాణి జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఉలఝ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది… ఈ సందర్భంగా హాట్ బ్యూటీ మాట్లాడుతూ కథ పరంగా మూవీ లో నా పాత్ర కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన సరే నెత్తిన జుట్టు కత్తిరించను.. అది తప్పా ఏదైనా […]Read More
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో ఏదొక అంశంతో ట్రోల్ చేసే నెటిజన్స్ తాజా సంఘటనతో మేయర్ గ్రేట్ అంటూ పోస్టులు కామెంట్లు పెడుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం సాయంత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మీ కేబీఆర్ పార్కు దగ్గరకు వాకింగ్ కెళ్లారు.. అసమయంలో పార్కు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడ్ని గమనించారు.. దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఆ క్రమంలో ఆ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము . గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి […]Read More
ఖమ్మం జిల్లాలో బైకును ఢీకొట్టిన లారీ సంఘటనలో ముగ్గురు అక్కడక్కడే ప్రాణాలు వదిలారు.. వివరాలకు వెళ్తే బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడక్కడే మృతి చెందారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద చోటు చేసుకుంది.Read More
ఢిల్లీ హైకోర్టులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు చుక్కుదురైంది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పూజా వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. పూజా వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. పూజాకు యూపీఎస్సీలో ఎవరైన సహాకరించారా..?. అనేది తేల్చాల్సి ఉంది. ఇప్పటికే పూజాను ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్ధు చేసింది యూపీఎస్సీ.Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమావేశమైన మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ,బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 క్యాడర్ లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది క్యాబినెట్. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కప్ గెలిచిన టీమిండియాలో మెయిన్ పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. గతంలో రెండు సార్లు చాంపియన్ గా నిలిచారు నిఖత్ జరీన. ఇంకా క్యాబినేట్ మీటింగ్ కొనసాగుతుంది.ఈ క్యాబినెట్ […]Read More