Tags :singidi news

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి చీఫ్ మినిష్టర్ కాదు చీప్ మినిష్టర్

అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు  అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన […]Read More

Slider Telangana

అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బూతు పురాణం -వీడియో

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ బూతు పురాణం చదివారు… ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఇది ఇది అధికార పార్టీలో ఎమ్మెల్యే సంస్కారం..నిండు సభలో దానం నాగేందర్ బూతు పురాణం అంటూ నేటిజన్లు తెలంగాణవాదులు బీఆర్ఎస్ శ్రేణులు […]Read More

Andhra Pradesh Slider

రైతులకు పగటిపూట 9గంటల కరెంటు

ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై  సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More

Movies Slider

దేవర నుండి బిగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు  ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల […]Read More

Slider Telangana Top News Of Today

ఫ్రీ బస్సు ఎఫెక్ట్ -ఆర్టీసీ కీలక నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు […]Read More

Movies Slider Top News Of Today

వయనాడ్ బాధితులకు అండగా హీరో సూర్య

కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు… వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులవుతున్న సంఘటనలు మన నిత్యం చదువుతూనే ఉన్నాము.. రాష్ట్రంలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు.. కొన్ని వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు.. వీరికి అండగా సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.. తాజాగా ప్రముఖ హీరో సూర్య ఆపన్న హస్తం అందించారు. సూర్య కుటుంబం యాభై లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని నటుడు […]Read More

Andhra Pradesh Slider

లక్ష్మీ పార్వతికి బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు అయిన శ్రీమతి లక్ష్మీ పార్వతికి టీడీపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది.. అందులో భాగంగా ప్రస్తుతం లక్ష్మీ పార్వతికి ఉన్న  ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు ఆ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను లక్ష్మీ పార్వతికి కేటాయించారు. తాజాగా ఆ బాధ్యతను తెలుగు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్

ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఒక్కొక్క కుటుంబానికి రూ. 3000లు

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ కు రంగం సిద్ధం

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది . గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే వంశీ ను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు తెగ […]Read More