వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More
Tags :singidi news
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు శుభవార్తను తెలిపింది. గత ఎన్నికల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆగస్టు 15నుండి అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.. వచ్చే ఐదెండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ తో నడిచే బస్సులను తీసుకొస్తాము.. గత ఐదు ఏండ్లలో వైసీపీ ప్రభుత్వం […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం లో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తాము.. అంగన్ వాడిలో మూడో తరగతి వరకు ఏర్పటు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు కూర్చోవడం ఖాయం అని అన్నారు మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకుంటే మున్ముందు జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవడమే అని మహిళలను అవమానించడం చాలా బాధాకరం.. నేను రేవంత్ రెడ్డి సీఎం […]Read More
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) ఈరోజు సాయంత్రం కన్నుమూశారు .. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు . భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించారు.. అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులను యామినీ కృష్ణమూర్తి అందుకున్నారు…Read More
ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు.. ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.” దమ్ముంటే హైదరాబాద్ లో ఎక్కడకి రావాల్నో చెప్పాలి.. అక్కడకి మేము వస్తాము.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకుండా తెల్లపేపర్ పై రాతలు రాసి చెబితే అది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువత […]Read More
ఏపీ ప్రభుత్వంపై కల్కి మూవీ తరహా కుట్రలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వడం లేదు.. కల్కి మూవీలో కాంప్లెక్స్ లో కూర్చుని కమాండర్ కుట్రలు చేసినట్లు ఏపీలో ఓ కాంప్లెక్స్ లో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఒకప్పుడు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన.. పాల్పడే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ప్రజాధర్భార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ” రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అనేక పిర్యాధులు అందాయి.. గ్రామానికో మండలానికో భూకుంభకోణం వెలుగులోకి వస్తుంది. వైసీపీ నేతలతో కల్సి కొంతమంది అధికారులు రెవిన్యూ రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు […]Read More
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మార్క్ ఫైడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ గా డీకే శ్రీదేవి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.. డిజార్టర్ మేనెజ్మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్ ,హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంకలను […]Read More