Tags :singidi news

Slider Sports Top News Of Today

ఇండియా ఘోర ఓటమి

దాదాపు 27ఏండ్ల తర్వాత టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది.. శ్రీలంక తో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది..మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగిన చివరి వన్డేలో  110 పరుగుల భారీ  తేడాతో ఓటమిపాలైంది. లంక విధించిన 249 పరుగుల లక్ష్య చేధనతో  బరిలోకి దిగి 138 పరుగులకే కుప్పకూలింది. ఇండియా బ్యాట్స్ మెన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35, సుందర్ 30,విరాట్ […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం

ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన […]Read More

Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన

తెలంగాణలో మార్పు తీసుకోస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబపాలన నడుస్తుంది..రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగయేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.Read More

Slider Telangana Top News Of Today

బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More

Slider Sports Top News Of Today

వినేశ్ ఫొగట్ కు జుట్టు కత్తిరించిన.. రక్తం తీసిన..?

వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు […]Read More

Slider Sports

వినేశ్ ఫొగట్ పై కుట్ర

వంద గ్రాముల బరువు ఉందనే నెపంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కు అనర్హత కు గురైన భారత్ రైజర్ వినేశ్ ఫొగట్ కు దేశ వ్యాప్తంగా మద్ధతు వస్తుంది.. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని ఒలింపిక్స్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వంద గ్రాముల్ని తగ్గించేకునేందుకు ఒలింపిక్స్ కమిటీ ఓ అవకాశాన్ని ఇవ్వాల్సింది. ఇలాంటిది నేనేప్పుడూ చూడలేదు.. భారత రెజర్లపై ఏదో కుట్ర జరుగుతుంది. బహుశా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం […]Read More

Movies Slider Top News Of Today

స్వలాభం కోసం భర్తనే లేపేస్తా- నటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న ప్రముఖ సీరియల్ అయిన ‘రాధమ్మ కూతురు’ లో పూర్తి నెగిటీవ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో నటించి అందర్ని మెప్పించిన నటి చందన ..తాజాగా ఆమె ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వూలో మీరు మీ స్వలాభం కోసం ఎవరినైనా లేపేస్తారా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘తప్పదు కదండీ సీరియల్‌లో.. భర్తనే లేపేస్తా .. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. రైటర్ ఎలా రాస్తే.. […]Read More

Slider Telangana

ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై తీర్పు రిజర్వ్

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి,తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ రోజు పిటిషన్ పై హైకోర్టు విచారణను నిర్వహించింది. ఇరువైపులా వాదనలను హైకోర్టు విన్నది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి ఇన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలను […]Read More

Slider Sports Top News Of Today

వినేశ్ ఫొగట్ కు అస్వస్థత

భారత రైజర్ల వినేశ్ ఫొగట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా వినేశ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. రాత్రికి రాత్రే రెండు కిలోల బరువు తగ్గడానికి జాగింగ్,స్కిప్పింగ్ లాంటివి చేయడం జరిగింది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వందగ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేశ్ పై […]Read More