తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య షాకిచ్చారు. జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చిన సందర్భంగా సరిత తిరుపతయ్య వర్గం ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు.. అందులో ఇంచార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గం భీష్మించుకుని కాన్వాయ్ కు ముందు కూర్చున్నారు. దీంతో మంత్రి జూపల్లి నేరుగా సరిత తిరుపతయ్య ఇంటికి […]Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం,వెండి ధరలు ఈ రోజు శనివారం భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,150లు పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.72,770లకు చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050లు పెరిగింది. దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.66,700లకు చేరింది. వెండి ధర కేజీపై రూ.2,000లు పెరిగింది. మొత్తం కేజీ వెండి ధర రూ.91,000లుగా చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇవే ధరలు […]Read More
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది. అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట – నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి.గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి. దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు.. రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ల సంఘటన కలవరం పెడుతుంది..రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల నిన్న మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా వీటికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి ను ఉద్దేశించి ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి’ అని కొన్ని చోట్ల పెట్టారు .. మరికొన్ని చోట్ల ‘చెప్పింది […]Read More
యూపీలో వారణాసి -అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో ” రైల్వే ట్రాక్ పై ఉంచిన వస్తువును ఢీకొట్టడంతో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను భద్రపరిచాము. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికుల కోసం మరో రైలును ఏర్పాటు […]Read More
యూపీలోని వారణాసి- అహ్మదాబాద్ ల మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు ఈ రోజు తెల్లారుజామున పట్టాలు తప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఇరవై బోగీలు ఈ రైలుకు సంబంధించి ట్రాక్ పై నుండి బయటకు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాలేదు. రైలు పట్టాలపై బండరాయి కారణంగానే రైలు ట్రాక్ నుండి బయటకు వచ్చినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సిబ్బంది యుద్ధప్రాతిపదికన […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత .. మాజీ ఎంపీ విజయశాంతి ఓ సలహా ఇచ్చారు. ఆమె ఎక్స్ వేదికగా ” బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడతారు. దీనిపై చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ […]Read More
