తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో […]Read More
Tags :singidi news
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేసిన రూ.2లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు పలుకారణాలతో కాలేదు. దీంతో రైతులు ఆయాచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్,జగిత్యాల,సిద్దిపేట,ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను […]Read More
హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు […]Read More
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అమ్రపాలి ఐఏఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని మహానగరంలో బాటసారులు,పిల్లలు,మహిళలపై వీధి కుక్కల దాడి సంఘటనలు పెరిగిపోతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అందులో భాగంగా నష్టనివారణ చర్యల్లో భాగంగా నగరంలో అన్ని పెంపుడు కుక్కల యజమానులు జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేయాలని కమీషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ సదుపాయం మై జీహెచ్ఎంసీ(MY GHMC) మొబైల్ యాప్ లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. నగరంలో తాము […]Read More
టాలీవుడ్ సీనియర్ స్టార్ నిర్మాత “దిల్” రాజు రేవు మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా “దిల్” రాజు మాట్లాడుతూ ” ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రాకుండా చెడగొట్టేది మేమే “అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఓటీటీలు ఏలుతున్న ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం.. గొప్ప కాదు కానీ తీసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే పెద్ద సవాల్ గా మారింది. మీడియా […]Read More
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు టారీఫ్ ఛార్జీలను ఆకాశాన్ని అంటేలా పెంచిన నేపథ్యంలో యూజర్లకు లబ్ధి చేకూరేలా బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.997 రీఛార్జ్ ప్లాన్ ను తీసుకోచ్చింది. రూ.997రీఛార్జ్ చేసుకుంటే 160రోజుల వ్యాలిడీటితో ఉండే దీనిలో రోజుకూ 2జీబీ డేటాతో పాటుగా 100 ఎస్ఎంఎస్ లు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం అందనున్నది.. అయితే ఇతర […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. గత కొన్ని నెలలుగా ఎన్నికల బిజీ.. రాజకీయ అధికారక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బాలయ్య బాబు తాజాగా ఈ నెలాఖరన షూటింగ్ కు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీలో హీరోగా నటిస్తున్న బాలయ్య షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది. బాలయ్యతో పాటుగా ముఖ్యమైన నటీనటులంతా ఈ […]Read More
దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More
రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?. రాష్ట్రంలో ఉన్న […]Read More
