మీరు మైదా తో కూడిన ఆహార పదార్థాలు తింటున్నారా..?. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాలో ఎక్కువగా కేలరీలుండటంతో ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మైదాను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాతో చేసిన ఆహరాన్ని ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలిసి ఉంటుంది.Read More
Tags :Singidi life style
ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ […]Read More
ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగడం కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. రాత్రిపూట తీసుకున్న ఆహారం జీర్ణమై ఉదయం సుఖవంతంగా విరోచనాలు అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లు శరీరంలో నాడి […]Read More
ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
రోజూ ఒక్క టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ..?
ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..తెలివితేటలను పెంచుతుంది.మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది..ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది.జుట్టు బలంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More
మిమ్మల్ని తరచూ తలనొప్పి బాగా వేధిస్తుందా..?.. అసలు తట్టుకోలేకపోతున్నారా..?.అయితే ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి..పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందులా ఉపయోగపడుతుంది..ఈ రసాన్ని ఏదైన సిరఫ్ లో లేదా శీతల పానీయాలలో మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్నే తగ్గిపోతుంది.. తులసీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి..వాటి సువాసన పీల్చడం వల్ల కూడా లాభం జరుగుతుంది..రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి మసాజ్ చేయాలి.. ఇలా చేస్తే […]Read More
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా విటమిన్ సీ, విటమిన్ బీ, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. డ్రాగన్ ప్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది .ఇది కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.Read More
మారేడు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించవచ్చు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కోలేస్ట్రాల్ అదుపులో ఉంటాయి.. చర్మ మంట తగ్గిపోతుంది.. మొటిమలను నయం చేస్తుంది. కీళ్ళ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మలబద్ధకం ను తగ్గిస్తుంది. బిల్వ పత్రాన్ని రోజు తీస్కోవడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయి..Read More
సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది. బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.Read More