గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More
Tags :singidi health
సహాజంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా రెండు గంటల్లో బ్రేక్ పాస్ట్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ టిఫెన్ ఎక్కువగానే తినవచ్చు. కానీ మన బిజీ బిజీ జీవితంలో మార్నింగ్ చాలా మంది టిఫెన్ తినడం స్క్రిప్ చేస్తారు. ఆఫీసుకు ఆలస్యమవుతుందనో… బద్ధకంగా ఉండో ఎక్కువ మంది బ్రేక్ పాస్ట్ ను అవైడ్ చేస్తారు. కానీ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండి రోజంతా పనులు బాగా చేస్కోవచ్చు. […]Read More
ఉరుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగోచ్చు అని పెద్దలు ఓ సామెత చెబుతుంటారు. అయితే నిలబడి నీళ్ళు తాగోద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే నిలబడి కంటే కూర్చోని నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. నిలబడి నీళ్ళు తాగడం వల్ల నీళ్లు ప్రత్యేక్షంగా డైరెక్టుగా పొట్టబాగంలోకి చేరుతుంది. దీంతో పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా నిలబడి […]Read More
ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..! వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ […]Read More
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More
స్మార్ట్ ఫోన్ వినియోగం ఈ రోజుల్లో మరి ఎక్కువైపోతుంది.. ఎక్కడకి ఎందుకు వెళ్తున్నామో కనీసం సోయి లేకుండా ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఫోన్ వాడుతున్నాము.. ఇక బాత్రూమ్ లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. టవల్ లేదా షాంపూ తీసుకెళ్లడం మరిచిపోతామేమో కానీ మొబైల్ తీసుకెళ్లడం మాత్రం అసలు మరిచిపోము. అయితే బాత్రూమ్ లోకి స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల రెండు నిమిషాల్లో కానీవ్వాల్సిన కాలకృత్యాలను నిమిషాల కొద్ది అక్కడే […]Read More
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ మలేరియా ..డెంగ్యూ జ్వరాల పరిస్థితులే కన్పిస్తున్నాయి.తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. తీవ్రమైన తలనొప్పి,102డిగ్రీల ఫీవర్,చలి జ్వరం,కీళ్ల నొప్పులు,కంటి నొప్పి,నీరసంతోపాటు చర్మంపై దద్దుర్లు,ఎముకలు లేదా కండరాల నొప్పి ,వికారం,వాంతులు,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మందు అంటూ ఏమి లేదు కానీ ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోని […]Read More
Health :- వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగితే అనేక లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము…Read More
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది. అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు. దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం […]Read More
