Tags :singidi crime

Breaking News Crime News Telangana Top News Of Today

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. వరంగల్‌ డీటీసీ అరెస్టు

సింగిడి న్యూస్:ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి అరెస్టు చేశారు. హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్‌ ఇంటికి ఉదయం 9 గంటలకు చేరుకున్న అనిశా అధికారులు ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ స్వస్థలమైన జగిత్యాలతో పాటు హైదరాబాద్‌లోని ఆయన […]Read More

Breaking News Crime News Hyderabad Slider Telangana

ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్…

డబ్బుల విషయంలో కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతి. న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదామని ఇంటికి పిలిపించిన సుధాకర్. తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి. అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా, భయంతో యువతికి బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం. అగస్టులో […]Read More

Breaking News Crime News National Top News Of Today

సోనూ సూద్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…

ప్రముఖ బాలీవుడ్ నటుడు.. సేవ కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కూడా సోన్ సూద్ .. సోన్ సూద్ పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది..గతంలో జరిగిన ఓ చీటింగ్ కేసులో సాక్షిగా సోనూసూద్ ఉన్నారు. దీని గురించి పలుమార్లు సమన్లు పంపినా హాజరు కాలేదు సోనూ సూద్.దీంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇంటికి వెళ్ళే దారినే దోచేసిన సబ్ రిజిస్ట్రార్…

సింగిడి న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన పండుగ రామస్వామి తండ్రి పోచయ్య అను అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు తన తండ్రి అయిన పండగ పోచయ్య 1979 వ సంవత్సరంలో చిట్టినేని మురళీధర్ రావు వద్ద నుండి కొనుగోలు చేసిన 246/ఏ పట్ట నెంబర్ గల భూమిలో 40 సంవత్సరాల క్రితం రామస్వామి, సుధాకర్, నరసయ్య, వెంకటస్వామి అను అన్నదమ్ములు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్డు […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider

తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి…

సింగిడి న్యూస్: అనకాపల్లి మండలం వడ్డాది గ్రామంలోని ఎన్. టి. ఎస్ స్కూల్లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు. ఆగ్రహంతో ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను స్థంభానికి కట్టేసి కొట్టిన విద్యార్ధిని తల్లితండ్రులు.Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి…

సింగిడి న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఉదయం క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న ఉపాధ్యాయులు. ఫోన్ చేసి ఫిట్స్ వచ్చాయని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మా పాప ఉరివేసుకుందని చెప్తున్నారు అంటూ తల్లిందండ్రుల ఆవేదన. మా పాప ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవు.. ఉపాధ్యాయులు అబద్ధం చెప్తున్నారు అంటూ […]Read More

Andhra Pradesh Blog Breaking News Crime News Slider

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

సింగిడి న్యూస్ : అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్ లో లారీ యజమాని మనోజ్ దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై వెంకటసుబ్బయ్య లారీ యాక్సిడెంట్ కేసులో లంచం డిమాండ్ చేసిన ఎస్సై వెంకటసుబ్బయ్యRead More

Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో గాయని సుశీల

దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More

Crime News Slider Top News Of Today

మంత్రి కోమటిరెడ్డి సొంత గ్రామంలో దారుణం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయిననల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఈ నెల 2న రెబ్బ జానకమ్మ (72) అనే వృద్ధురాలి హత్య జరిగింది. జరిగి ఐదు రోజులవుతున్న కానీ పోలీసులు నిందితుడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మ అనే మహిళకు జానకమ్మ రెండేళ్ల క్రితం అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వాలని జానకమ్మ ఒత్తిడి చేసింది. రంగమ్మ చిన్న కొడుకు కొలను […]Read More