Tags :seethakka

Slider Telangana

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం పోస్టర్ ఆవిష్కరణ

జులై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం (World Day against Trafficking in Persons) సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వారు రూపొందించిన పోస్టర్ ను మహిళా శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ గారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ వారికి ప్రజాప్రభుత్వం సహకరిస్తుందని […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ నేతలపై మంత్రికి పిర్యాదు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై కథనం ఇచ్చిన ఓ జర్నలిస్టును, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు బెదిరించి ఇతరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే యత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారనే కారణంగా మరో ఇద్దరు విలేకరులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని.. తమపైన దాడులు ఆపాలని మంత్రి సీతక్కకు  జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు..Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ హోంమంత్రిగా మహిళ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ వారం లేదా వచ్చే వారంలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి దామోదర రాజనరసింహా కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర హోంమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఆలియాస్ సీతక్క హోం మంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.. నిజామాబాద్ జిల్లా నుండి ఒక్కర్కే అవకాశం ఉంటుంది..దానం నాగేందర్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రులుగా అవకాశం ఉంది అని ఆయన అన్నారు..ఈ వార్తలకు బలోపేతం చేకూరేలా రేపు సీఎం […]Read More

Slider Telangana

మంత్రి అయిన నేనింకా విద్యార్థినే.

తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క.  మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య […]Read More

Slider Telangana

ఈ నెల18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్2వ తేదీ నాటికి  పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీటిపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం జరగనుంది. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను […]Read More