Tags :sandhya theater

Breaking News Movies Slider Top News Of Today

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.!

ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని  కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్‌.. దాదాపు 35 రోజులుగా కిమ్స్‌ ఆస్పత్రిలోనే శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కి బెయిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే.. ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప ఇష్యూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందిస్తూ సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట సంఘటనలో హీరో ఒక్కడ్ని బాధ్యుడ్ని చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఈ సమస్యలో హీరోని ఒంటర్ని చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో మర్యాద విలువ ఇస్తుంది. సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేవతి మృతిలో షాకింక్ ట్విస్ట్…!

సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ సాయం..!

సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్పరాజ్ తెలంగాణ పాలిటిక్స్ ను మలుపు తిప్పుతాడా..?

సంధ్య థియోటర్ సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ముందుగా థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా జైళ్ల మెట్లనెక్కించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం.. చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు బన్నీ చకచకా హాజరవ్వడం.. ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీని విడుదల చేయడం జరిగిపోయింది. అయితే ఈ సంఘటనలో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రూ. 100 కోట్ల కోసమా ఈ స్కెచ్..?

సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప – 2 మరో రికార్డు..!

ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంటే దానికి కారణమైన పుష్ప 2 మూవీ రోజుకో రికార్డును సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, జగపతి బాబు, అనసూయ,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిగా ఇటీవల విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఇప్పటికే మొత్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

విచారణలో అల్లు అర్జున్ ను అడిగిన ప్రశ్నలివే..!

చిక్కడపల్లి పీఎస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను పలు ప్రశ్నలను అడిగారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ విచారణలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరూ సినిమాకు వచ్చారు..?. మీరు రావడానికి అనుమతి ఇచ్చారు అని ఎవరూ చెప్పారు. ఏసీపీ,సీఐ మీదగ్గరకు వచ్చి సారు మీరు వెళ్లిపోవాల్సిందిగా కోరడం నిజం […]Read More