Tags :rythu bharosa

Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,984 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం రేవంత్ బటన్ నొక్కారు. రైతులు తమ ఫోన్లను చెక్ చేసుకోవాలి. టింగ్ టింగ్ మంటూ డబ్బులు పడ్డట్లు మెసేజ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతు బీమాకు రేవంత్ రెడ్డి రాం రాం..

కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతుభీమా పథకం దురదృష్టవశాత్తూ మరణించిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది.ఎలా మరణించిన 5 లక్షలు రైతు కుటుంబానికి అందేలా ఎల్ ఐసీ ప్రీమియం చేసారు కేసీఆర్ ప్రభుత్వం..అయితే రేవంత్ రెడ్డి సర్కారు రైతుభీమా కార్యక్రమానికి మంగళం పాడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేదు రేవంత్ రెడ్డి సర్కార్,రూ.750 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే 476 మంది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రైతు భరోసా డబ్బులు జమ పథకం కింద జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి రైతు భరోసా పైసలు జమ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హోం గార్డుల జీతాలు రైతుభరోసాకి తరలించారా..?

తెలంగాణ రాష్ట్రంలోని హోం గార్డులకు చెల్లించాల్సిన సుమారు నలబై ఏడు కోట్ల రూపాయల వేతనాలను రైతు భరోసా కి తరలించారా..?. ఇప్పటికే నిధుల్లేవని సాకులు చెబుతూ రైతు భరోసాపై రోజుకో మాట మారుస్తున్న మంత్రులు..అధికార పార్టీ నేతలు ఇలా ఆలోచిస్తున్నారా..?. అంటే అవుననే టాక్ విన్పిస్తుంది. మాములుగా హోం గార్డులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం వేతనాలను ఆర్ధిక శాఖ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన నిధుల్లో ఫిబ్రవరి నెలకు అందాల్సిన నలబై ఏడు కోట్ల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వారికి రైతు భరోసా నిధులు జమ?

తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎకరం ఉన్న దాదాపు 17.03లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశాము. రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉంది.. ఇప్పటికే రైతుబంధుకు రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు చెల్లించాము. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

“రైతు భరోసా” అందరికీ కాదా..?

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు రైతు భరోసా.. ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.రేషన్ కార్డుల పంపిణీ.. వీటిలో రైతు భరోసా నిధుల విడుదల గురించి జనవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం మాట్లాడుతూ ” ఈరోజు ఆదివారం అందులో గణతంత్ర దినోత్సవం కాబట్టి సెలవు రోజు.. ఈ రోజు ఆర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సంక్రాంతికి ఊర్లకెళ్లేవాళ్లకు హారీష్ రావు పిలుపు..!

సంక్రాంతి పండుగకి ఊర్లకు వెళ్లుతున్న వారికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” సంక్రాంతి పండక్కి ఊర్లకు వెళ్లే అక్క చెల్లేల్లు.. అన్నతమ్ముళ్ళను ఒకటి కోరుతున్నాను. గత ఎన్నికల సమయంలో నాటీ పీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఇప్పుడు రైతుబంధు తీసుకుంటే కేవలం పదివేలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కోటి ఎకరాలకే రైతు భరోసా..?

ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో సాగుచేసే కేవలం కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసాని ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. గతంలో అధికారంలో ఉన్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా కు కోత.. అన్నదాతకు గుండెకోత..

రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్‌ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సభ ల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. అదే గద్దెనెక్కినంక గద్ద లా […]Read More