పలు సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర-1లో హీరో హీరోయిన్లుగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే.. నిన్న సాయంత్రం వీరిద్దరూ నటించగా ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు చాలా మంది పలు రకాలుగా ఎడిటింగ్ వీడియోలను రూపొందిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన సతీమణి రితికపై ఓ […]Read More
Tags :rohith sharma
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా ఓపెనర్ గా అత్యధిక హాఫ్ శతకాలను సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు వన్డే,టెస్ట్,టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో మొత్తం 120 ఆర్ధశతకాలను నమోదు చేశాడు హిట్ మ్యాన్ .. దీంతో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120)ను సమం చేశాడు. నిన్న శ్రీలంకతో […]Read More
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నెట్స్ ప్రాక్టీస్ లో తన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇష్టపడరని బౌలర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. వారిద్దరికీ నెట్స్ ప్రాక్టీస్ లో నా బౌలింగ్ ఆడటం ఇష్టం ఉండదు. రోహిత్ అయితే డైరెక్ట్ గానే ఆడనని అనేస్తారు అని చెప్పారు . విరాట్ కూడా అంతే. అవుట్ అవగానే తనకు కోపం వచ్చేస్తుంది’ అని అందుకే […]Read More
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా జట్టుపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన సంగతి తెల్సిందే..దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ పై మట్టిని తీసుకుని తిన్న సంగతి తెల్సిందే.. అయితే దీనివెనక ఉన్న కారణాన్ని తెలియజేశాడు రోహిత్ శర్మ..కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడిస్తూ ” ‘ఆ పిచ్ పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాము. దీంతో నాకు ఆ పిచ్ ఎంతో […]Read More
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో రికార్డు సృష్టించారు. కెప్టెన్ గా టీ ట్వంటీ ల్లో 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (48 మ్యాచ్ లు , పాక్), బ్రెయిన్ మసాబా (45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా కూడా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ […]Read More
టీం ఇండియా ఆల్ రౌండర్… స్పిన్నర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు.. టీం ఇండియా మాజీ కెప్టెన్… లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ…. మరో లెజండ్రీ ఆటగాడు… కెప్టెన్ రోహిత్ శర్మ నడిచిన బాటలోనే రవీంద్ర జడేజా నడుస్తున్నారు. శనివారం సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తనకు టీ 20 చివరి మ్యాచ్.. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు జడేజా.. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో టీ20లకు […]Read More
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది.ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. టీమ్ ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్ దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు […]Read More
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా రెండు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ అయ్యాడు… మరోవైపు రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.Read More
టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.. 2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు. WTC, […]Read More
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More