Tags :REVANTH REDDY

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ నేత.. ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెదక్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన కోసం దేనికైన సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు . మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి మేము వ్యతిరేకం.. వాళ్లకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్, కేటీఆర్ లకు రేవంత్ రెడ్డి బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది. మూసీ నది […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన చంద్రబాబు…?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులైన అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన లాంటి ఐఏఎస్ అధికారులను ఏపీకి బదిలీ చేయాలని […]Read More

Breaking News National Slider Top News Of Today

కంప్యూటర్ సృష్టికర్త చార్లెస్ బాబేజ్ కాదా…? రాహుల్ గాంధీ నా..?

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ అమెరికాలో కంప్యూటర్ చదువుకున్నాను అని చెబుతున్నాను. కంప్యూటర్ చదువుకున్న ట్విట్టర్ పిట్ట ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నాడు. అసలు కంప్యూటర్ కనిపెట్టిందే రాజీవ్ గాంధీ.. ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ.. రాజీవ్ గాంధీ లేకపోతే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిప్యూటీ సీఎం భట్టీకి అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

గురువు పై శిష్యుడుదే పైచేయి..?

ఏపీ ముఖ్యమంత్రి ..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యల బంధం అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ప్రధాన ఆరోపణ.. తన గురువు చంద్రబాబు ఏమి చేబితే .. ఏమి చేయాలో ఆర్డర్ వేస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి అది చేస్తాడు.. బాబు చెప్పింది అమలు చేసి తీరుతాడని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.. కాసేపు వీరిద్దర్ని గురు శిష్యులనుకుందాం( ప్రతిపక్షాల మాట ప్రకారం).. ఏపీ తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్

తెలంగాణలో ప్రతి రైతుకు రూ.2,00,000ల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి ఏగనామం పెట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిసెంబర్ 9 తారీఖున రూ.40,000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో రూ.31000కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అఖర్కి బడ్జెట్ లో రూ.26,000కోట్లే పెట్టారు. […]Read More

Slider Telangana Top News Of Today

ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అక్షింతలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం […]Read More

Slider Telangana

6గ్యారంటీల్లో 5గ్యారంటీలు అమలు చేశాం

గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ నిధుల విడుదల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము.. అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29 వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది.. ఆరోగ్య శ్రీ, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు లాంటి ఐదు గ్యారంటీలను అమలు చేశాము అని సీఎం రేవంత్ […]Read More