Tags :reaction

Breaking News National Slider

రైలు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందన

యూపీలో వారణాసి -అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో ” రైల్వే ట్రాక్ పై ఉంచిన వస్తువును ఢీకొట్టడంతో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను భద్రపరిచాము. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికుల కోసం మరో రైలును ఏర్పాటు […]Read More