Tags :ramprasad reddy

Andhra Pradesh Slider

మారిన బాబు …మార్పు మంచిదేనంటున్న తమ్ముళ్లు..

ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ

ఏపీలో బస్సు చార్జీల పెంపుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేండ్లలో  వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు..  లీజుల పేరుతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ భూములను రాష్ట్ర వ్యాప్తంగా కాజేశారు..వాటిపై తగిన విచారణ జరిపి తిరిగి వాటిని తాము వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము తిన్నవారిని వదిలిపెట్టేది లేదని ఈసందర్భంగా […]Read More