Tags :rajyasabha mp

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ ఎంపీ ఇంట విషాదం..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ శ్రేణులు.. నేతలు.. ఆయన అభిమానులు వైవీకి సానుభూతి తెలుపుతున్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

వీహెచ్ కు ప్రమోషన్.. !

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ను ఇవ్వనున్నదా…?. అందులో భాగంగా వీహెచ్ ను శాసన మండలి చైర్మన్ గా నియమించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాదా ..?. అంటే అవుననే వార్తలు గాంధీ భవన్ నుండి విన్పిస్తున్నాయి. రానున్న రెండు నెలల్లో మండలిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల్లో పార్టీకి విధేయుడు.. బీసీ సామాజిక వర్గ నేత అయిన హనుమంతరావును ఎంపిక చేయాలని పార్టీ అధి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రివర్గంలోకి మెగా హీరో…!

ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున  రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను   టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దొంగచాటుగా వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి -కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు విజయ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తీరా ఫ్లేట్ ఫిరాయించాడు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని.. రాజ్ పాకాల ,విజయ్ మద్దూరిని వెనకేసుకురావడానికి మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆర్ కృష్ణయ్య మరో షాకింగ్ డెసిషన్

తెలంగాణ లో బీసీ ఉద్యమం చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.. అందులో భాగంగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణకు చెందిన  కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ […]Read More

Andhra Pradesh Breaking News Slider

పార్టీ మార్పుపై విజయసాయి రెడ్డి క్లారిటీ

వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే…. ఎమ్మెల్సీ… ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారనున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవి కొంతమంది పని కట్టుకుని నాపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.. వైసీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ […]Read More

Blog

YS JAGAN కి బిగ్ షాక్…?

వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Mp గా గల్లా జయదేవ్

ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ […]Read More

Slider Telangana Top News Of Today

పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ గా వద్దిరాజు రవిచంద్ర

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు. ఆయన ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు,బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..Read More