Tags :rajbhavan

Breaking News Slider Telangana

రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్ భవన్ చోరీ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల పద్నాలుగో తారీఖున హెల్మెంట్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ భవన్ లోకి చొరబడి రెండు హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్లి పోయారని రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ అనే […]Read More