Tags :Raja Varaprasad Rao Vanarasa

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి దగుల్బాజీ పనులు-రేవంత్ రెడ్డిపై రాజా వరప్రసాద్ ఫైర్

తెలంగాణలో గత పదకొండున్నర నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన హనీమూన్ ముగిసిందని ఏడాది సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రజలకు ఏం మంచి చేశారని? ఏ మొహం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబరాలు జరుపుకుంటారని రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ (స్వామీ) ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. గత పదకొండున్నర నెలల పాలన […]Read More