Tags :rahul gandhi

Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేపు ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,యువనేత రాహుల్ గాంధీ,సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ .. రాష్ట్రంలో అన్ని స్థాయి కమిటీలు ఏర్పాటు.. నామినేటేడ్ పదవులు […]Read More

Slider Telangana Top News Of Today

పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు

బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని […]Read More

Slider Telangana

రాహుల్ గాంధీ ప్రధాని కావడమే వైఎస్సార్ కల

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నదే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈ రోజు వైఎస్సారు 75వ జయంతి సందర్భంగా పంజాగుట్ట దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్సార్ తీవ్రంగా శ్రమించారు.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి అడుగు దూరంలో ఉన్నారు.. ఆయన […]Read More

National Slider Top News Of Today

విపక్ష నేతగా రాహుల్ కు ప్రత్యేకతలివే..?

దాదాపుగా పడేండ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఓ పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంబై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. బీజేపీ 240స్థానాల్లో గెలుపొంది తన మిత్రపక్షాలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని ఇండియా కూటమి ఎన్నుకున్నది. మరి విపక్ష నేతగా రాహుల్ గాంధీ కి ఏమీ ప్రత్యేకతలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు […]Read More

Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ …

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని  సీనియర్లకు తగిన […]Read More

National Slider Top News Of Today

లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.Read More

Slider

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?

అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More

Blog

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More