తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి […]Read More
Tags :rahul gandhi
కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.Read More
ఏఐసీసీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికి పెళ్ళి కానీ సంగతి మనకు తెల్సిందే. అయితే ఇప్పటివరకు పలుమార్లు రాహుల్ గాంధీ పెళ్ళి గురించి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో… అటు సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ నడిచాయి. తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్ళి గురించి తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థినీలతో భేటీ అయ్యారు. ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటికెళ్లారు.. బీజేపీ ఎంపీ రఘునందన్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూమతానికి చెందినవారని అనుకోవట్లేదంటూ బ్లిట్జ్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది. ఆయనకు బేకన్, బీఫ్ అంటే ఇష్టమని రాసుకొచ్చింది. ఆ […]Read More
TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More
రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కానున్నది.ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటుగా ఇంచార్జు లు, నాయకులు పాల్గోనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం.. తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నియామకం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తక్కువ స్థానాలోచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరుపై […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలానే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆ తర్వాత అదే నెల పద్నాలుగు తారీఖున తిరిగి రానున్నారు.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి… మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు…. […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More