Tags :rafe attempt case

Breaking News Crime News Slider Telangana Top News Of Today

తల్లితో సహా జీవనం.!.ఆపై కూతుళ్లపై అత్యాచారం..!!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు.సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో సంచలనాత్మకమైన ట్విస్ట్ నమోదైంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సదరు యువతిపై నెల్లూరులో ఓ పీఎస్ లో మరో కేసు నమోదైంది. సదరు యువతి నన్ను లైంగికంగా వేధించింది అని ఆ పిర్యాదులో పేర్కొన్నాడు ఓ యువకుడు. తాను జానీ మాస్టర్ తో కల్సి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ లకు వెళ్లిన సమయంలో ఆమె […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ పై హీరోయిన్ సంచలన ఆరోపణలు

జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఔను…! వాళ్లిద్దరూ ఒకటయ్యారు…?

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అన్నట్లు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్ ను చూస్తే అన్పిస్తుంది .. తనపై లైంగిక దాడి చేసినట్లు అదే పార్టీకి చెందిన మండల అధ్యక్షురాలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీంతో పోలీసులు బాధితురాలికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ పై జనసేనాని కీలక నిర్ణయం…?

జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ […]Read More