కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీకి చెందిన నేత.. ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. […]Read More
Tags :priyanka gandhi
గురువారం పార్లమెంట్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇద్దరు సభలో కొనసాగుతుండగా.. మరో సభ్యురాలు నేడు వచ్చి చేరనుంది. నెహ్రూ- గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు పార్లమెంట్ లో అధికారికంగా ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తోడుగా వయనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేసారు. సోనియా గాంధీ పెద్దల సభలో ఉండగా.. […]Read More
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 4,03,966 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. తర్వాతి స్థానాల్లో CPI, BJP ఉన్నాయి. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ MPగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో తాజాగా ప్రియాంక గెలిచారు.మరోవైపు రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యవన్ నిలిచారు.Read More
వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రియాంక గాంధీ వయనాడ్ లో మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి గెలుపొందిన సోదరుడు రాహుల్ గాంధీ మూడు లక్షల […]Read More
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకే ఎన్నికల ప్రచారం అంటూ మహారాష్ట్రకు వస్తున్నారు. గాంధీ కుటుంబానికి ఆయా రాష్ట్రాలు కప్పం కడుతున్నాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయని […]Read More
ప్రియాంక ,సోనియా,రాహుల్ గాంధీల సాక్షిగా ఖర్గేకు ఘోర అవమానం
వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నేత ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతున్న సంగతి తెల్సిందే. ప్రియాంక గాంధీ నామినేషన్ వేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే , సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి ప్రియాంక […]Read More
ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సైతం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. ఏకంగా మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి హెలికాప్టర్ లేదు.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాము అని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశారు. ఆ హెలికాప్టర్ రాకపోవడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిజీబిజీగా ఉన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో త్వరలో వరంగల్ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు..రైతులకు లక్ష లోపు రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాము..ముఖ్యాతిథిగా మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గె తో భేటీ […]Read More