Tags :prime minister

National Slider Top News Of Today Videos

మోదీ కారుపై చెప్పులు

యూపీలోని  వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ  భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పును విసిరిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన SPG అధికారి కారుపై ఉన్న చెప్పును తొలగించారు. నిన్న రోజంతా వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.Read More

National Slider

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’  నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున  రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ కి మోడీ బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న సింగరేణి బ్లాకులల్లో ఆరు బ్లాకులను ఈ నెల చివరాఖరి వరకు వేలం వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేస్తామని హుకుం జారీ చేసింది. మరోవైపు గత తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క బ్లాకు […]Read More

Andhra Pradesh National Slider

ఏపీకి కేంద్రం భారీగా నిధులు

దేశ వ్యాప్తంగా రాష్ట్రాల నుండి వసూలు చేసిన రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ₹25,066.88 5, బీహార్ రాష్ట్రానికి ₹14056.12 5, మధ్య ప్రదేశకు ₹10,970.44కోట్లను విడుదల చేసింది. మరోవైపు ప.బెంగాల్ కు ₹10,513.46 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఏపీకి ₹5655.72 కోట్లు విడుదల చేశారు.. తెలంగాణకు రూ2,937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర […]Read More

National Slider Videos

మోదీ తొలి సంతకం దీనిపైనే..?

భారతప్రధానమంత్రిగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. ఇందులో భాగంగా 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి రూ.20,000 కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని  మోదీ ఈసందర్భంగా తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని ఆయన వివరించారు.Read More

National Slider Telangana

ఈటలకు బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More

National Slider

మోదీపై ఉన్న అతి పెద్ద ఆరోపణ ఇదే..?

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటో తెలుసా..?.. అది ఏంటో స్వయంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ స్వయంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ నాకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని  అన్నారు. అమర్ సిన్హా ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ  రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.?.. తాను కావాలా ..?అని […]Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More

Blog

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More

National Slider

లోక్ సభ ఎన్నికలు-కాంగ్రెస్ కు 300..బీజేపీకి 200సీట్లు

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More