Tags :price hike

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More

Sticky
Breaking News Business Slider Telangana Top News Of Today

మందు బాబులకు రేవంత్ సర్కారు షాక్

తెలంగాణలోని మందు బాబులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం షాకివ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మద్యం ధరలను పెంచడానికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఆ అదాయాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మద్యం ధరలను ప్రస్తుతం ఉన్నవాటికి ఇరవై రూపాయల నుండి నూట యాబై రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరినట్లు టాక్. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లు ధరలు పెంచితే రాష్ట్రంలో […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ

ఏపీలో బస్సు చార్జీల పెంపుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేండ్లలో  వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు..  లీజుల పేరుతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ భూములను రాష్ట్ర వ్యాప్తంగా కాజేశారు..వాటిపై తగిన విచారణ జరిపి తిరిగి వాటిని తాము వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము తిన్నవారిని వదిలిపెట్టేది లేదని ఈసందర్భంగా […]Read More