సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. […]Read More
Tags :Ponnam Prabhakar
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్లు ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇటీవల రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాత్రిపూట జరిగిన ఎంఎంటీఎస్ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అని అన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు మంత్రి […]Read More
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది.. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము.. కులగణన […]Read More
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, కమిషనర్ మధ్య వాగ్వాదం చోటుచేసు కున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నగర ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కమిషనర్ ఇలంబర్తీలు పరస్ప రం వాగ్వాదం చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు ఫిర్యా దులు చేసుకున్నట్టు అధికా ర వర్గాల సమాచారం. రంజాన్ ఏర్పాట్లపై నిన్న మంగళవారం సచివాలయంలో ఓ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశం అనంతరం వీరిద్దరి మధ్య ఈ వాగ్వాదం […]Read More
మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం, ఆరవ ఫ్లోర్, కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ […]Read More
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ హరీష్ రావు ముఖ్య నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు..పలువురు ప్రముఖులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు […]Read More
పొన్నం,మధు యాష్కీకి క్రెడిటీవ్వాలి ..కానీ ఈ దేవెందర్ గౌడ్ కి ఎందుకు-ఎడిటోరియల్ కాలమ్..!
ఎవరూ అవునన్నా.. కాదన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గోన్నవారిలో అగ్రగణ్యులు అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ సీఎం.. తెలంగాణ భద్ధవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతుగా నిలిచారు. అయితే వీళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన సీనియర్ […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More
Politics : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ.. సీనియర్ నేత కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిస్తూ ” పదేండ్లు అధికారంలో ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More