Tags :pocharam srinivas reddy

Breaking News Slider Telangana Top News Of Today

పీఎస్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..!

మెయినాబాద్‌ పీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు.. మెయినాబాద్ పరిధిలోని  తన ఫామ్‌హౌస్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని  పోలీసులు ప్రశ్నించనున్నారు.. ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన క్యాసినో, కోళ్ల పందాల కేసుల్లో విచారణ జరగనున్నది.. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు!!

తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ తీరుపై కాంగ్రెస్ నేతలు అసహానం..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,కడియం శ్రీహారి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కుమార్ లను స్థానిక కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి […]Read More

Editorial Slider Telangana Top News Of Today

రాజకీయ చదరంగంలో చెరగని తప్పులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు  కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతుంది.. మాజీ మంత్రి..మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆ సంఘటనను మరిచిపోకముందే జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.Read More

Slider Telangana Top News Of Today

అందుకే కాంగ్రెస్ లో చేరాను

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన  ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన పోచారం

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే..మాజీ స్పీకర్ ..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వీరిద్దరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి సీఎం రేవంత్ హైదరాబాద్ లోని పోచారం ఇంటికెళ్లిన సంగతి తెల్సిందే.Read More

Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం మాజీ స్పీకర్..బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికెళ్లారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొన్నది.Read More