Tags :Peddapalli

Breaking News Slider Telangana Top News Of Today

ఒకే ఊరిలో ఎండిన 150ఎకరాల పంట- రేవంత్ ఘనత..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో అత్యధికంగా గిరిజన రైతులు సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో బావుల్లో భూగర్భజలాలు మెరుగ్గా ఉండగా, తీరా పంటలు చేతికొచ్చే దశలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో రైతులు వేల రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా పూడిక తీయిం చారు. అయినా ఊటలు రాలేదు. మరికొం దరు రూ.లక్షలు వెచ్చించి పొక్లెయినర్లతో పూడిక తీస్తున్నారు. ఎంత లోతు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రుణమాపీ పై ఎమ్మెల్యే ఇలా..?- సీఎం అలా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. […]Read More