Tags :Peddapalli

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రుణమాపీ పై ఎమ్మెల్యే ఇలా..?- సీఎం అలా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు శనివారం రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. […]Read More