ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. పవన్ కళ్యాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్ కాల్స్ రావడంతో అంత ఉలిక్కిపడ్డారు. పవన్ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు కార్యాలయానికి వచ్చాయి.. దీంతో సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన గురించి వచ్చిన బెదిరింపు కాల్స్పై పోలీస్ […]Read More
Tags :Pawan Kalyan
ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.Read More
బంగ్లాదేశ్ దేశంలో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్టు చేయడంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిపై ఎవరూ స్పందించట్లేదు’ అని అన్నారు.Read More
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ఆయనపై.. ఆయన కంపెనీపై అమెరికాలో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం అంశంపై జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన స్పందిస్తూ గతం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం […]Read More
ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.గత ఎన్నికల్లో కూటమి కి 164స్థానాలు… వైసీపీ కి పదకొండు స్థానాలు వఛ్చిన సంగతి […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 162, వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఈ లెక్కన శాసనసభలో కూటమి ప్రభుత్వమే మెజార్టీ స్థానాలను దక్కించుకున్నట్లైంది. కానీ మరోవైపు శాసనమండలిలో మాత్రం వైసీపీ పార్టీకే మెజార్టీ సభ్యులున్నారు. గతంలో శాసనసభలో తక్కువ మంది సభ్యులున్న టీడీపీ మండలిలో మెజార్టీ సభ్యులుండటంతో ఐదేండ్లు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని మండలిలో చెడుగుడు ఆడుకుంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ తమ సత్తాని చాటింది టీడీపీ.. కానీ తాజాగా మండలిలో […]Read More
జనసైనికులకు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. నిండు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సమూలంగా మార్పులు వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో తప్పిపోయిన ఆడబిడ్డలందర్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్షేమంగా తమ ఇండ్లకు చేర్చింది. హ్యాట్సాప్ ఏపీ పోలీసు.. హోం మంత్రి అనిత గారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదే విజన్ తో మీరు […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైన ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్..వదిలే ప్రసక్తేలేదుఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం వైపల్యంతోనే ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులకు స్థానం లేదు. ఎవరైన నేరాలు చేస్తే తాట తీస్తాము.. […]Read More