ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ కు ఎసరు వచ్చిందా..?. త్వరలోనే డిప్యూటీ సీఎం కి ఇంకో డిప్యూటీ సీఎం జతకానున్నాడా..?. అంటే అవుననే అంటున్నారు ఇటు బాబు ఆస్థాన మీడియా కవి.. అటు తెలుగు తమ్ముళ్ళు. గత వారంలో వీకెండ్ విత్ ఆర్కే లో పవన్ కళ్యాణ్ అందరితో పాటే ఓ మంత్రి.. రాజ్యాంగ పరంగా చూస్తే ఓ మంత్రికి ఉన్న అధికారాలే తప్పా ముఖ్యమంత్రితో పాటు సమానంగా ఉండవు. ఇప్పటికైన పవన్ […]Read More
Tags :Pawan Kalyan
డిప్యూటీ సీఎం తాలుకా మరి..!-వేల కోట్ల రూపాయల భూమి స్వాహా..!
ఆయన డిప్యూటీ సీఎం తాలుఖా..?. అంతేనా.. అదే డిప్యూటీ తో కల్సి అనేక సినిమాలను నిర్మించిన భాగస్వామి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ ఫ్యాక్టరీ అనే సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత. అయితేనేమి వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న కానీ మనకు అందుతుంది అని పెద్దలు ఊరికినే అనలేదు మరి. ఆ క్రమంలోనే ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను బహుమతిగా సదరు నిర్మాతకి కట్టబెట్టింది […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంఫర్ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. మంత్రి పదవులు ఆయా పార్టీలకు సరైన నిష్పత్తిలో పంచుకున్నాయి. తాజాగా ఓ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని […]Read More
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుమలలో పర్యటించిన సంగతి తెల్సిందే..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా?..అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.. వైకుంఠ మార్గంలో గాయపడిన బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్ సైతం ఇస్తూ వీఐపీ యాటిట్యూడ్ మానేయండి.. టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు కూటమి పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ముందు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో కల్సి ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేయనున్నారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభాస్థలికి వారు […]Read More
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ […]Read More
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏపీలో రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి హాజరై వెనుదిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటి.. యాంకర్.. అధికార ప్రతినిధి […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి […]Read More
రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు. […]Read More