నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.Read More
Tags :Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను.. అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి […]Read More
ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More
జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.. ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ […]Read More
నాడు తిట్టినోళ్ళే.! నేడు జైకొడుతున్నారు.. !ఎందుకు..?
2019 ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఓటమి.. ఆ పార్టీ తరపున గెలిచింది ఒకటే సీటు.. ఆ ఒక్కరూ సైతం తర్వాత వైసీపీలో చేరారు.. పవన్ పని అయిపోయింది.. జనసేనను జనం ఆదరించలేదు.. ఇక పవన్ సినిమాలు చేస్కోవాలంటూ వైసీపీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి మంత్రులు.. ముఖ్యమంత్రి వరకు తిట్టని తిట్లు లేవు.. చేయని విమర్శ లేదు.. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా […]Read More
హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More
తప్పు చేయాలె..! దీక్షకు దిగాలె..?-ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ .
ఏపీ పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిన తిరుపతి లడ్డూ వివాదంలో గత వైసీపీ ప్రభుత్వం అపచారానికి పాల్పడింది.. తిరుపతి ప్రతిష్టతను దిగజార్చారు అని ఏకంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అంటే వీరి ఉద్ధేశ్యం ప్రకారం వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఆ […]Read More
జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు.. ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]Read More
పవన్ కళ్యాణ్ అంటే మాటలకు.. చేతలకు అసలు సంబంధం ఉండదని నిన్న మొన్నటి వరకు అందరూ అనుకునేవాళ్లు.. ఎప్పుడైతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో..లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందర్నీ గెలిపించుకున్నాడో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్.. ఆయనో సునామీ.. ఆయనకు తిరుగులేదు.. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన అపరచాణిక్యుడు అని పొగడ్తలు పవన్ పై పూల వానలెక్క పడ్డాయి.. పడుతున్నాయి.. తాజాగా పవన్ […]Read More
దేశంలో ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశా నిర్దేశం చేశారు. పల్లె దారులకి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) […]Read More