Tags :pavan kalyan

Movies Slider

మెగా అభిమానులకు శుభవార్త

మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలిపారు హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకేక్కిస్తున్న సంగతి తెల్సిందే.. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు.. అందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ “మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలను ముగ్గుర్ని పెట్టి ఓ చిత్రం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఎమ్మెల్యేల నందు ఈ జనసేన ఎమ్మెల్యే వేరయ్యా…?

గబ్బర్ సింగ్ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెప్తాడు “నేను ట్రెండ్ ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను “అని… ఈ డైలాగ్ అచ్చమ్ జనసేన ఎమ్మెల్యేకు సరిపోతుంది.. తమ నాయకుడు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో నడుస్తూ ఓ సామాన్యుడిలా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్కు పెట్టుకుని తనిఖీకి వెళ్ళారు. ఆ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లిన జనసేన ఎమ్మేల్యేకు ఆఫీస్ […]Read More

Movies Slider Top News Of Today

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవుతుందా..?

దాదాపు పదేండ్ల పాటు సరైన హిట్ కాదు కదా కనీసం ఈ మూవీ యావరేజ్ అని చెప్పుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు లేని రోజులవి..ఖుషి మూవీ తర్వాత జల్సా హిట్ అదే లాస్ట్.. ఆ తర్వాత ఓ దర్శకుడు గబ్బర్ సింగ్ మూవీతో హిట్ లేకపోయిన ప్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు .. ఆ దర్శకుడే హారీష్ శంకర్.. అభిమానే దర్శకుడైతే ఆ మూవీ ఎలా ఉంటది..తమ అభిమాన హీరోని తామే డైరెక్ట్ […]Read More

Andhra Pradesh Slider

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2019-24 లో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకోచ్చిన మద్యం విధానంపై సీఐడీ తో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖాలో జరిగిన అవినీతిపైచర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు. సభలో మాట్లాడుతూ సీఐడీ విచారణలో అసలు […]Read More

Andhra Pradesh Slider

పవన్ ప్రాణాలకు హాని

డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై నాగబాబు అగ్రహాం

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జనసేన నాయకుడు.. ప్రముఖ నటుడు నాగబాబు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్దీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకుపైగా హత్య యత్నాలు జరిగాయి.. రెండు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీని కల్సి చెప్తాము.. రాష్ట్రపతి […]Read More

Andhra Pradesh Slider

జనసైనికులకు సేనాని వార్నింగ్

జనసేన పార్టీ శ్రేణులకు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారుకు జనసైనికులు అండగా నిలవాలి.. ఆధారాలు లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావోద్దు..ఇతర పార్టీల శ్రేణులతో జనసైనికులు కల్సిమెలిసి ఉండాలి.. అధికారక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నియమాలను ఉల్లఘించి కార్యకర్తలు,నేతలు పాల్గోనవద్దు..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే వాళ్లను సహించబోము అని ఆయన తేల్చి చెప్పారు…Read More

Andhra Pradesh Slider

సినిమాల్లో నటనపై పవన్ క్లారిటీ

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More

Andhra Pradesh Slider

That Is పవన్ కళ్యాణ్

ఏపీలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరానికి చెందిన యువతి తప్పిపోయి 9 నెలలు అయిన దొరకలేదు..,కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్పై నిర్లక్ష్యం వహించింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత, ప్రజలు విసిగిపోయారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More

Andhra Pradesh Slider

3ఎకరాలు కొన్న పవన్ కళ్యాణ్

ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం కొన్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్..  ఉప్పాడ సెంటర్లో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘నేను పిఠాపురం రాను, హైదరాబాద్లోనే ఉంటాను అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు నేను పిఠాపురం వాస్తవ్యుడినే. ఇక్కడ మూడెకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అందుకే కొంచెం లేటయింది. పిఠాపురం నుంచే మా విజయం మొదలైంది’ అని పవన్ పేర్కొన్నారు.Read More