ఏపీలో ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. […]Read More
Tags :pavan kalyan
అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలో మాట్లాడిన ఒకటే మాట.. కూటమి తరపున నేను మాట ఇస్తున్నాను.. హామీస్తున్నాను . నేరవేర్చే బాధ్యత నాది.. మాది అని ఒకటే ఊకదంపుడు ప్రచారం.. ఒక్కముక్కలో చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావడానికి బాబుతో పాటు జనసేనాని పాత్రనే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ.. జనాల మద్ధతు […]Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేండ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందో అని అనుకునే […]Read More
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More
అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు.. అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత […]Read More
జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత […]Read More
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More
ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలతో విజయవాడ అంతటా ఆగమాగమైంది.. కొన్ని వేల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా ఆరున్నర వేల కోట్ల నష్టం వాటిల్లిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట. అయితే ఆ వారం పది రోజులు చంద్రబాబు విజయవాడలోనే ఉండి బాధితులతో ఉన్న కానీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల పరామర్శకు రాకపోవడం… వరదలతో.. […]Read More