ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More
Tags :pavan kalyan
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ‘తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రా వాళ్లకు చాలా తేడా ఉంది . తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్య మో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కల్సి మహాకుంభ మేళకు వెళ్లిన సంగతి తెల్సిందే. కుంభమేళలో భాగంగా పవన్ కళ్యాన్ స్నానమాచరించిన ఫోటోలకు కొంతమంది నెటిజన్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరంగా కేసులు పెడుతున్నారు జనసైనికులు. అసలు విషయానికి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్న నెటిజన్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. కుంభమేళాలో […]Read More
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు తప్పదా..?. రాబోయే రోజుల్లో తన తనయుడ్ని సీఎం చేయాలి.. దాదాపు ఓ ఇరవై ఏండ్లు టీడీపీనే అధికారంలో ఉండాలి అని కంటున్న కలలు కలలుగానే మిగలనున్నాయా..?. చంద్రబాబు అంటే వెన్నుపోటు రాజకీయాలని పేరు తరుణంలో అదే బాబుకు సమస్యగా మారనున్నదా ..?. వచ్చే ఎన్నికల్లో బాబుకు పదవీ గండం ఉన్నదా అంటే అవుననే అన్పిస్తుంది ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ తాజా వ్యాఖ్యలు. కాంగ్రెస్ […]Read More
బట్టలూడదీసి మరి..ఎవర్ని వదిలిపెట్టను..- జగన్ మాస్ వార్నింగ్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత అధికార పార్టీ నేతలకు.. ఆ పార్టీకి వంతపాడే అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జైళ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ను గెలవని టీడీపీ ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాక్కుని మున్సిపాలిటీని దక్కించుకోవడం ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది. పోలీసులు టోపీపై […]Read More
తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది..!
ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న బసవ రామ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి అని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని, నా సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ని నిర్వహిస్తున్నారు.. వారి తల్లిదండ్రుల పేరుతో వీరిద్దరూ ప్రజలకు సేవ చేస్తున్నారు.. జనసేన […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ఖరారు అయింది.. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ జ్వరం నుంచి కోలుకున్నారు.. దీంతో జనసేనాని ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించ నున్నారు.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసైనికులకు ఇది నిజంగానే శుభవార్త. తాజాగా జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెల్సిందే. ఇప్పుడు తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది. 2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 […]Read More