Tags :Padma Shri awarde

Sticky
Breaking News Slider Top News Of Today

మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు..!

శనివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 136 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో 2025 ఏడాదికి గానూ మొత్తం 139మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మ విభూషణ్, పంతొమ్మిది మందికి పద్మభూషణ్,113మందికి పద్మ శ్రీ అవార్డులను ఇచ్చింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు .. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్లాడుతున్న మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి మందకృష్ణ చేసిన కృషికి గానూ ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ […]Read More

Slider Telangana Top News Of Today

పద్మ శ్రీ అవార్డు గ్రహీత మృతి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కంచుమేళం- కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలకు ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. మేడారం జాతర ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువెళ్లే సమయంలోనూ రాంచంద్రయ్య కీలక పాత్ర పోషించేవారు. ఈ కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి […]Read More