Tags :officials

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఈ అధికారులు చేసిన పనికి అందరూ ఫిదా..?

భూమిని తీసుకొని తండ్రిని పట్టించుకోని ఓ కొడుకికి బుద్ది వచ్చేలా తిరిగి తండ్రి పేరు మీదికి భూమిని మార్చిన అధికారులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.. తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందగా, రాజకొంరయ్య ఒంటరిగా ఉంటున్నాడు.. అనంతరం రాజకొంరయ్య కొడుకు రవి తండ్రి పేరు మీదున్న 4.12 ఎకరాల […]Read More