Tags :nirmala seetharaman

National Slider

మొబైల్ యూజర్లకు శుభవార్త

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.Read More

National Slider

ధరలు తగ్గేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. *మందులు, వైద్య పరికరాలు * మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు * సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, * సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం […]Read More

National Slider

కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబ్స్ గురించి మాట్లాడారు.. అవి ఇలా ఉన్నాయి… రూ.0-3 లక్షలు- నిల్ రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలు- 5% రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు- 10% రూ.10 లక్షల నుంచి 12 లక్షలు- 15% రూ.12 లక్షల నుంచి 15 లక్షలు- 20% రూ.15 లక్షలకు పైగా- 30%Read More

National Slider Telangana

తెలంగాణకు మరోసారి మొండి చేయి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లతో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఎనిమిది స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టిన సంగతి కూడా తెల్సిందే. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్న కానీ […]Read More

National Slider

యువతకు పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా యువతపై  ఫోకస్ పెట్టారు అని అర్ధమవుతుంది . అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం […]Read More

National Slider

తగ్గనున్న బంగారం వెండి ధరలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మున్ముందు బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి.. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లగా పేర్కొన్నారు . ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు.. ఆర్థికలోటు తగ్గుతోంది.. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉంది.. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు […]Read More

Andhra Pradesh Slider

బీజేపీవైపు వైసీపీ మాజీ మంత్రి చూపులు…?

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారనున్నారు అని కర్నూల్ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు.. సబ్జెక్టు కంటెంటు ఉన్న నాయకుడిగా […]Read More

Andhra Pradesh National Slider

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సిన కేంద్ర సహాయక శాఖ మంత్రి భూపతిరాజు

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయక మంత్రిగా నిన్న మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. అనంతరం తనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచి అవకాశమిచ్చిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తన కుటుంబంతో సహా కలిశారు …కేంద్ర సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని […]Read More

National Slider

చరిత్రకెక్కనున్న నిర్మలా సీతారామన్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్  వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. దీని ద్వారా మాజీ ఆర్థిక శాఖమంత్రిగా  మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ తిరగరాస్తారు. వీరిద్దరూ ఐదు పూర్తి స్థాయి, ఒకటి మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. మరోవైపు ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్ […]Read More