Tags :national

Sticky
Breaking News National Slider Top News Of Today

సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమన్నారు. తన పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్‌లోకి మార్చనివ్వనని బాలాసాహెబ్ ఠాక్రే చెబుతుండేవారని గుర్తుచేశారు. […]Read More

Breaking News National Slider Top News Of Today

ఒక్క సలహా ఖరీదు  100కోట్లు

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఫీజు ఎంతో తెలుసా?… అక్షరాలా రూ.100 కోట్లు. అవును ఏదైనా రాష్ట్రంలో అక్కడి పార్టీకి సలహాలు ఇచ్చినందుకు రూ.వంద కోట్లు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. త్వరలో బిహార్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మాజీ మంత్రి దారుణ హత్య….?

మహారాష్ట్ర కు చెందిన మాజీ మంత్రి… ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో బాబాపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తరలించిన అనంతరం వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ ల మధ్య అప్పట్లో సయోధ్య […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికి యువతులు

కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

డిప్యూటీ సీఎం గా సీఎం తనయుడు…?

తమిళ నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు. ప్రస్తుతం క్రీడా యువజన శాఖ మరియు చెన్నై మెట్రో రైల్ ఫేజ్ -2 వంటి కార్యక్రమాలను చూస్కుంటున్న ఉదయనిధి స్టాలిన్ ను నియమిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ క్రమంలో రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు ఉదయ నిధి స్టాలిన్ తమిళ నాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.Read More

Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ కి కొత్త సీఎం ప్రకటన

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విధితమే. ప్రకటించిన విధంగానే ఈరోజు మంగళవారం ఆప్ ఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. దాదాపు రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ ను తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లేజిస్లేటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం […]Read More

Breaking News National Slider Top News Of Today

కేజ్రీవాల్ రాజీనామా వెనక అసలు ట్విస్ట్ ఇదే…?

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది. నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ […]Read More

Breaking News National Slider Top News Of Today

రిజర్వేషన్ల రద్ధుకు కాంగ్రెస్ కుట్ర

అమెరికాలో ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఓ డ్రామా అని, ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి …బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని, కుల గణన సైతం చేపట్టలేదని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని ఆమె ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ […]Read More

Breaking News National Slider Top News Of Today

కేంద్ర మంత్రి బూట్లు తీసి మరి …?

జార్ఖండ్‌ లో కేంద్ర మంత్రి సతీష్‌ చంద్ర దూబే పర్యటన వివాదంగా మారింది. ధన్‌బాద్‌ పర్యటనలో కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) జనరల్‌ మేనేజర్‌ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధన్‌బాద్‌కు విచ్చేసిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సోఫాలో రిలాక్స్‌ అయి ఉండగా, ఆయన బూట్లను జీఎం తొలగించడమే కాక, వాటిని అధికారులకు అప్పగించిన […]Read More

Breaking News National Slider Top News Of Today

కంగనా రనౌత్ కు Big Shock

బాలీవుడ్ హాట్ బ్యూటీ… బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ అయిన బీజేపీ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధివిధానాల గురించి మాట్లాడే స్వేచ్చ కంగనాకు లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. రైతు ఉద్యమానికి సంబంధించి కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో విధేశాల కుట్రలు దాగి […]Read More